2020 ఢిల్లీ అల్లర్ల పార్ట్-2..! మరోసారి కేజ్రీవాల్, అభిజీత్ల భారీ కుట్ర బట్టబయలు !
సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరగనున్న నిరసన వెనుక ఉన్నది కేవలం ఆందోళన కాదు, అదొక పక్కా స్కెచ్తో కూడిన కుట్ర. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీ వేదికగా…
ఢిల్లీలో పట్టుబడిన ఐఎస్ఐ (ISI) గూఢచారులు.. 30 వేల కోసం దేశద్రోహం చేసిన దంపతులు.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధాలు ఉన్న ఒక గూఢచార నెట్వర్క్ను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ రట్టు చేసింది. ఈ ఆపరేషన్లో భాగంగా 2024 నుండి…
సౌరవ్ దాస్ హైడ్రామా: అమిత్ షాపై బురదజల్లే యత్నం!
కేంద్ర ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను బద్నాం చేయడానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి సౌరవ్ దాస్ ఆడుతున్న కొత్త నాటకం ఇది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ భద్రతను…
బొద్దింకల టార్గెట్ అమిత్ షా: సరిహద్దుల్లో ఉక్కుపాదం.. ఉగ్రవాదుల వెన్నులో వణుకు!
ఢిల్లీ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న కుట్రల అసలు లక్ష్యం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. హోంమంత్రి అమిత్ షా! అదృశ్య శక్తులు (డీప్ స్టేట్) ఆయనపైనే గురిపెట్టడానికి కారణం…
హలాల్ మనీ’ టార్గెట్ ఏంటి?: దేశంలో ఎవరికీ తెలియకుండా నడుస్తున్న భారీ కుంభకోణం!
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై జమాత్-ఎ-ఇస్లామీ హింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ సవరణలు…
మోదీపై భౌతిక దాడికి ప్లాన్? రంగంలోకి సీఐఏ.. టార్గెట్ 37 గుట్టురట్టు!
ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఇంటెలిజెన్స్ వర్గాల్లో కలకలం రేపుతున్న ఒక భారీ అంతర్జాతీయ కుట్ర పేరే ‘ఆపరేషన్ 37’. రాబోయే 12 నెలల్లో మోదీ…
పాకిస్థాన్కు గుండె దడ: ‘ఊహించని రీతిలో బదులిస్తాం’ – రాజ్నాథ్ సింగ్ సింహగర్జన
కార్గిల్ విజయ్ దివస్ వేదికగా దాయాది దేశం పాకిస్థాన్కు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో పాక్ చేసే ప్రతి దుస్సాహసానికి ఇకపై…
స్థానిక ముస్లింల కడుపు కొడుతున్న రోహింగ్యాలు.. యాకత్పురా అక్రమ అడ్మిషన్లపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం!
చొరబాటుదారుల కోసం ఇక్కడ పుట్టిన ముస్లింలకు అన్యాయం చేస్తారా? ఓట్ల కోసం సొంత పౌరుల హక్కులను తాకట్టు పెడుతున్న నేతలు — జర్నలిస్ట్ శిరీష ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ హైదరాబాద్ పాతబస్తీ…
సైనికుల త్యాగాలతో వికృత క్రీడ! ‘ఆపరేషన్ సింధూర్’పై కాంగ్రెస్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నీచ చరిత్ర!
-జర్నలిస్ట్ శిరీష కాల్చుకుతినే రాజకీయాలకు హద్దులు ఉండవా? దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్ల వీరత్వాన్ని సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే స్థాయికి…
మమతాబెనర్జీ చేస్తున్నది ముమ్మాటికీ దేశ ద్రోహమే….!
దేశ ప్రజలు తమ మనుగడ కోసం ఆలోచించాల్సిన విషాదమైన తరుణం వచ్చింది…. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగింది ఏమైనా చిన్న సంఘటన అనుకుంటున్నారా❓ భారత ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు…
