కూతురి మాటలకే బర్తరఫ్ చేస్తారా? బీసీ మహిళ నేత కొండా సురేఖపై రేవంత్ కక్ష సాధింపు!
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై బీసీ…
పాతబస్తీ దొంగలకు పెద్దపీట! సీఎం రేవంత్ వ్యాఖ్యలతో బట్టబయలైన కాంగ్రెస్ బుజ్జగింపులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీవ్రమైన మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు నిలువుటద్దంలా నిలుస్తున్నాయి. “హిందువులు,…
పీఎం సూర్య ఘర్ పథకంలో రూ.200 కోట్ల కుంభకోణం: ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రంలో ‘పీఎం సూర్య ఘర్’ పథకం అమలులో సుమారు రూ.200 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన…
తమ తప్పులు మరచి నీతులు చెబుతున్న కేటీఆర్: నాటి పేపర్ లీకేజీలు, ఇంటర్ విద్యార్థుల బలిదానాలు గుర్తులేవా?
గత ప్రభుత్వ హయాంలో జరిగిన వరుస పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణ వైఫల్యాలను పూర్తిగా విస్మరించి, ప్రస్తుత పరిస్థితులపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించడంపై తీవ్ర ఆగ్రహం…
మహేశ్వరంలో మారిన రాజకీయ చదరంగం: సబితమ్మ వ్యూహం… కమలం దూకుడు… కాంగ్రెస్ గురి!
అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ లెక్కలు ఒకలా ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విషయంలో ఇప్పుడు…
గోషామహల్ ‘టైగర్’ రాజాసింగ్ దారెటు..? 2028లో ఆ పార్టీ నుంచే బరిలోకి దిగుతారా?
తెలంగాణ రాజకీయ యవనికపై ‘హిందూత్వ’ అనే పదానికి ఒక బలమైన బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రాజాసింగ్ మాత్రమే. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఉనికి కోసం పోరాడుతూ,…
తెలంగాణ కమల దళంలో నయా జోష్: ఏకతాటిపై బండి, ఈటల.. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్లకు వణుకే!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర…
సిరిసిల్లలో బద్దలవుతున్న కేటీఆర్ కంచుకోట..? పగబట్టిన రేవంత్, ఎటాక్ మోడ్లో బండి.. 2028లో సంచలనం తప్పదా?
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం అనగానే రాష్ట్ర రాజకీయాల్లో వెంటనే గుర్తొచ్చే పేరు కల్వకుంట్ల తారక రామారావు. వరుసగా ఐదుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, సిరిసిల్లను తన…
హిందూ పిల్లలతో బలవంతంగా ‘కల్మా’ చదివిస్తున్న ముస్లిం ఉపాధ్యాయులు!
స్కూల్స్ లో జరుగుతున్న ఈ కుట్రపై భగ్గుమంటున్న జనం! రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కొందరు తమ మత, భాషా అజెండాలను పసిపిల్లల మెదళ్లలోకి చొప్పించేందుకు ఎలా వాడుకుంటున్నారో తెలిపే తాజా…
కాళేశ్వరం ప్రాజెక్టు: అప్పుల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట — ఐదేళ్లలో ఎత్తిపోసిన నీరు కేవలం 55 టీఎంసీలే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపుతున్న ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’ రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ప్రాజెక్టు…
