నెత్తురు చిందిన నేలపై… రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
దేశమంతటా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ‘తిరంగా ర్యాలీ’లు అట్టహాసంగా జరగనున్నాయి. అయితే, ఈ స్వేచ్ఛా వాయువులు, ఈ జెండా ఎగురవేసే హక్కు తెలంగాణ ప్రజలకు అంత సులభంగా…
నోళ్లు మూయించిన ఆడిట్ రిపోర్ట్.. రామాలయ విరాళాల్లో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదు!
అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు వచ్చిన విరాళాలపై జరుగుతున్న దుష్ప్రచారాలకు ఎట్టకేలకు తెరపడింది. ట్రస్ట్కు విరాళంగా వచ్చిన రూ.…
ఎట్టకేలకు దొరికిపోయిన అభిజీత్ దిప్కే.. బయటపడిన 10 ఏళ్ల AAP కనెక్షన్!
నీట్ (NEET) పరీక్షా వివాదాల నేపథ్యంలో విద్యార్థుల హక్కుల కోసం అమెరికా నుండి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)ని స్థాపించిన అభిజీత్ దిప్కే, తాను రాజకీయంగా తటస్థుడినని…
ఎఫ్సీఆర్ఏ (FCRA) సవరణ బిల్లుపై పార్లమెంటులో రగడ: జేపీసీకి పంపుతూ కేంద్రం కీలక నిర్ణయం
విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు (FCRA Amendment Bill- 2026)పై పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపుతూ కేంద్ర…
విద్యార్థుల ప్రయోజనాలా? రాజకీయ నాటకాలా?: అమిత్ షా 24 గంటల చర్చ సవాల్ను తోసిపుచ్చిన రాహుల్ గాంధీ
విద్యార్థుల ఆందోళనలు, నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన 24 గంటల సుదీర్ఘ చర్చ సవాల్ను లోక్సభ…
అయ్యప్ప నామస్మరణతో అశ్లీలపు జోకులా? టాలీవుడ్ హిందూ వ్యతిరేకతపై భగ్గుమంటున్న భక్తులు
సోకాల్డ్ సినిమా ఇండస్ట్రీకి హిందూ దేవీదేవతలు అంటే రోజురోజుకూ మరీ చులకనైపోతున్నారు. క్రియేటివిటీ పేరుతో, కామెడీ ముసుగులో హిందూ ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాలను అవమానించడం వీరికి ఒక…
ఢిల్లీ జింఖానా క్లబ్ వివాదం: ప్రధాని మోదీకి 50 మంది మాజీ సైనికుల లేఖ
ఢిల్లీ జింఖానా క్లబ్ కు సంబంధించిన 27.3 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటున్న వ్యవహారం తాజాగా కొత్త మలుపు తిరిగింది. ఈ క్లబ్ను ఖాళీ చేయించే ప్రభుత్వ…
నేపాల్లో హిందూ జాగృతి: ఇస్లామిక్ దురాక్రమణపై భగ్గుమంటున్న యువత
ఒకప్పుడు ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా వెలుగొందిన నేపాల్లో ఇప్పుడు ‘సెక్యులరిజం’ (లౌకికవాదం) ముసుగులో హిందువులపై జరుగుతున్న దాడులు యావత్ హిందూ సమాజాన్ని తీవ్ర…
పీఎం సూర్య ఘర్ పథకంలో రూ.200 కోట్ల కుంభకోణం: ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రంలో ‘పీఎం సూర్య ఘర్’ పథకం అమలులో సుమారు రూ.200 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన…
తుపాకులు పెట్టి కాల్చినా వందేమాతరం పూర్తిగా పాడం”: కేరళ కాంగ్రెస్ నేతల సంచలన వ్యాఖ్యలు
భారతావని నలుచెరుగులా జాతీయ గీతమైన ‘వందేమాతరం’ పూర్తి ఆలాపనకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిన వేళ, కేరళ గడ్డపై నుంచి ఒక విస్మయకరమైన ధిక్కార స్వరం ప్రతిధ్వనించింది.…
