కువైట్లో తమిళనాడు మహిళకు నరకయాతన.. కాపాడిన భారత ఎంబసీ!
ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ తమిళనాడు మహిళ నరకయాతన అనుభవించింది. కల్లకురిచి జిల్లాకు చెందిన వనిత అనే మహిళ, ఇద్దరు పిల్లల తల్లి, మూడు నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా కువైట్కు గృహ…
బంగ్లాదేశ్లో ఆగని హిందువుల ఊచకోత.. పసివాడిని కూడా వదలని ఉన్మాదులు!
బంగ్లాదేశ్లో దారుణం చోటుచేసుకుంది. రంగ్పూర్ నగరంలోని కమల్కషానా మచువాపారా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హిందువుల కుళ్లిపోయిన మృతదేహాలను పోలీసులు స్వాధీనం…
కాషాయం కట్టి.. జేబులు కొట్టి.. కావడియాల ముసుగులో ముస్లిం యువకుల గుట్టురట్టు!
అస్సాంలోని గౌహతిలో జరిగిన ఓ హిందూ మతపరమైన ఉత్సవంలో విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. కావడియాల (Kanwariyas) వేషధారణలో వచ్చి భక్తుల మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న ఇద్దరు యువకులను…
లక్నోలో దారుణం.. జర్నలిస్ట్ ప్రజ్ఞా మిశ్రా సోదరి దారుణ హత్య!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబర్ ప్రజ్ఞా మిశ్రా సోదరి దివ్యా మిశ్రాను ఆమె భర్త మానస్ బాజ్పాయ్ దారుణంగా తుపాకీతో కాల్చి…
తప్పుడు రేప్ కేసు పెట్టిన యువతికి అదే శిక్ష.. కోర్టు దిమ్మతిరిగే ట్విస్ట్!
ఒక్కోసారి కోర్టుల్లో మనం ఒకటి అనుకుంటే, అక్కడ జరిగేది మరొకటి! ‘మనిషి ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచింది’ అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. అచ్చం ఇలాంటి ఘటనే…
హిందూ ఆడబిడ్డలకు రక్షణ ఏదీ? అహ్మదాబాద్లో మతోన్మాది కిరాతకం!
అహ్మదాబాద్లో గుండెల్ని పిండేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. సమీర్ ఖాన్ అనే మతోన్మాది వేధింపులకు బలైన 16 ఏళ్ల మైనర్ హిందూ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.…
‘లవ్ జిహాద్’ ఉచ్చులో బిగ్ బాస్ బ్యూటీ! ఆసిమ్ రియాజ్ మతమార్పిడి కుట్ర రట్టు!
‘బిగ్ బాస్ 13’తో వెలుగులోకి వచ్చిన హిమాన్షీ ఖురానా, ఆసిమ్ రియాజ్ జంట ఉదంతం.. వినోద రంగంలో ‘లౌకిక ప్రేమ’ ముసుగులో దాగిన చేదు నిజాన్ని మరోసారి బట్టబయలు…
జర్నలిస్ట్ జ్యోతి యాదవ్పై ‘న్యూస్లాండ్రీ’ ప్రణాళికాబద్ధమైన దాడి: 2019 మోదీ కథనం వెనుక అసలు నిజాలు
ప్రముఖ జర్నలిస్ట్ జ్యోతి యాదవ్ ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు డిజిటల్ మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి…
నుదుటిన ‘తిలకం’ పెట్టుకున్నాడని కిరాతక దాడి.. భగ్గుమన్న అహిల్యానగర్!
మహారాష్ట్రలోని అహిల్యానగర్ (గతంలో అహ్మద్నగర్) మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ధీరజ్ పరదేశి దారుణ హత్యకు గురయ్యారు. ఆగస్టు 7వ తేదీన ముకుంద్నగర్…
మేఘాలయ ‘హనీమూన్ మర్డర్ కేసు’ — పోలీసుల నిర్లక్ష్యం హంతకురాలికి వరంలా ఎలా మారింది?
జర్నలిస్ట్ శిరీష (ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్) భర్తను పకడ్బందీగా హత్య చేయించిన కేసులో కటకటాల వెనక్కి వెళ్లిన ప్రధాన నిందితురాలు.. కేవలం పది నెలలకే దర్జాగా జైలు నుంచి బయటకు వచ్చింది.…
