విదేశాలకు పారిపోయిన నేరస్థులపై కేంద్రం ఉక్కుపాదం: 36 దేశాల నుంచి 274 మంది భారత్కు రాక
విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న నేరస్థుల భరతం పట్టేందుకు భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2019 నుంచి…
