10 వేల మంది కాదురా నజీర్ .. మా ఆర్మీ కన్నెర్రజేస్తే మీ పాకిస్థాన్ దేశమే గల్లంతు!
“ఇది నయా భారత్”! మీ పనికిమాలిన ఉగ్రవాద బెదిరింపులకు భయపడి ఇంట్లో కూర్చునే రోజులు పోయాయి. కాశ్మీర్ లోకి 10,000 మందిని పంపామని ఆ నజీర్లు, ఆ హఫీజ్ సయీద్ లు సొల్లు…
దివాలా తీసిన పాకిస్తాన్ దొంగ బుద్ధి! చుక్క నీటి కోసం మన సనాతన ధర్మాన్ని, చరిత్రను దొంగిలించే సిగ్గుమాలిన కుట్ర!
ఒకప్పుడు భారత్ అంటే పళ్లు నూరిన దేశం, హిందువులంటేనే పాఠ్యపుస్తకాల్లో విషం చిమ్మిన దేశం.. ఇప్పుడు అకస్మాత్తుగా “సంస్కృతం మాది, చాణక్యుడు మావాడు, సింధు నాగరికత మాదే”…
