రైతన్నా.. తస్మాత్ జాగ్రత్త! ‘ఆర్గానిక్’ ముసుగులో నిలువు దోపిడీ.. నకిలీ ఎరువులతో నట్టేట మునుగుతున్న రైతులు.
– జర్నలిస్ట్ శిరీష (kadpathr.in) తొలకరి పలకరింపుతో రైతన్నలు ఆశగా పొలాల్లోకి అడుగుపెడుతున్నారు. కానీ, సరిగ్గా ఇదే అదనుగా ఓ భారీ దోపిడీకి తెరలేచింది. సేంద్రియ (ఆర్గానిక్)…
