కేజ్రీవాల్కు పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా? పంజాబ్లో స్వతంత్ర జర్నలిస్టులపై ఆప్ డిజిటల్ దాడి!
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో యూజర్ల ఖాతాలను బ్లాక్ చేస్తోందని, పత్రికా…
