హైదరాబాద్: దక్షిణాన త్రివేండ్రం నుంచి పశ్చిమాన ముంబై వరకు దేశంలోని ప్రధాన నగరాలన్నీ ఇప్పుడు ‘కాషాయమయం’ అవుతున్నాయి. అభివృద్ధి, సుస్థిర పాలనకే పట్టం కడుతున్న పట్టణ ఓటర్లు, బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. కేరళ రాజధానిలో […]