రాబోయే 2027 కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయంగా కీలక మలుపుగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో సేవా హృదయుడు, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న మహమ్మద్ అన్వర్ ఖాన్, తన ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందంజలో ఉన్నారు. […]
Day: April 3, 2025
ఖమ్మం రూరల్లో గూడా సంజీవ్ రెడ్డి విజయ పథం – భారీ మెజారిటీతో గెలుపు ఖాయం!
ఖమ్మం రూరల్ మండల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాబోయే 2026/2027 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో, బీఆర్ఎస్ పార్టీ తరఫున తొలిసారి కౌన్సిలర్గా పోటీ చేస్తున్న యువ నేత గూడా సంజీవ్ రెడ్డి, ప్రజల విశేషమైన మద్దతును […]
2026-27 జమిలి ఎన్నికలు – ఖమ్మం అసెంబ్లీని శాసించబోయేది బీజేపీ! భారీ మెజారిటీతో గెలుపు గల్లా సత్యనారాయణదే!
ఖమ్మం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయి! 2026-27లో జరగబోయే జమిలి ఎన్నికలు (అసెంబ్లీ + పార్లమెంట్ ఒకేసారి) దేశవ్యాప్తంగా రాజకీయ గాలులను మార్చే అవకాశముండగా, ఖమ్మం బీజేపీ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోబోతోంది. […]
ఖమ్మం 37వ డివిజన్ – ప్రజల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో గెలుపు రాజేష్ గుప్తా దంపతులదే!
ఖమ్మం 37వ డివిజన్ లో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకో సంవత్సరం మాత్రమే ఉండగా, ప్రజలు ఇప్పటికే సేవా హృదయులు వీరవెల్లి రాజేష్ గుప్తా దంపతుల వైపు మొగ్గుచూపుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రజల […]